Header Banner

అమరావతిని అడ్డుకునే వైసీపీ కుట్రలు విఫలం.. రాజధాని నిర్మాణానికి గట్టి బాట! మంత్రి సంచలన ప్రకటన!

  Wed Mar 05, 2025 21:20        Politics

మంత్రి నారాయణ జగన్ రాజధాని వ్యాఖ్యలను వింతగా అభివర్ణించారు. అమరావతి నిర్మాణంలో ప్రజలపై భారం లేకుండా, ప్రపంచంలోని అత్యుత్తమ 5 నగరాల్లో ఒకటిగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి రూ.63 వేల కోట్లు వెచ్చించనున్నట్టు వెల్లడించారు. ఇందులో భాగంగా 1,200 ఎకరాలను పలు సంస్థలకు అప్పగిస్తున్నామని, రూ.6 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించినట్టు తెలిపారు. వైసీపీ నేతల మాటలు ప్రజలు నమ్మవద్దని హెచ్చరించారు. ఓట్ల కోసం వైసీపీ నేతలు ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నప్పటికీ, నెల్లూరు ఇరిగేషన్ స్థలాల్లో ఉన్నవారికి నకిలీ పట్టాలు ఇచ్చారని ఆరోపించారు. సాధ్యమైనంత వరకు పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం మూసివేసిన వీఆర్ ఇంటర్ కాలేజీని తిరిగి ప్రారంభించి పేదలకు అత్యున్నత విద్య అందిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

 

వైజాగ్ ప్రజలు ఆందోళన.. ఏన్నో యేళ్ల చరిత్ర ఉన్న విశాఖ లైట్ హౌస్ ను కూల్చేస్తారా.?

 

తల్లికి వందనంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్‌! 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు వెల్ల‌డి!

 

రాజమండ్రి గోదావరిలో పడవ ప్రమాదం! ఇద్దరు మృతి, 10 మంది...

 

గుడ్ న్యూస్.. ఒకప్పటి సంచలన పథకం తిరిగి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు! ఇకపై వారికి సంబరాలే..

 

వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. విడదల రజనికి బిగుస్తున్న ఉచ్చు! ఇక జైల్లోనే..?

 

వైసీపీ కి మరో షాక్.. వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు! ఎప్పటివరకంటే?

 

తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #minister #amaravathi #construction #todaynews #flashnews #latestnews